Kabaddi Competitions | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్లో అంతరాష్ట్ర కబడ్డీ పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కబడ�
Sports | స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ సూచించారు. శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా కబడ్డీ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
SI Naresh | యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని చింతలమానేపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ అన్నారు.
యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్' వాల్పోస్టర్న
MLC Kavitha | మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడా సమయం ఉండాలని, క్రీడలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో జరిగిన హైదరాబాద్ పోలీస్ స్పోర�
క్రీడలు, ఆటలతో శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గోషామహ�
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రా ణించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం మారుమూల గ్రామం పాపన్పేటలో యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్
భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్ను దక్కించుకున్న టీమ్ఇండియా మంచి జోరుమీదుండగా, వన్డే సిరీస్లో పుంజుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది.
IND vs AUS | బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రోజు వరుణుడు ఆటంకం కలిగించినప్పటికీ.. రెండో రోజు సాఫీగా మ్యాచ్ కొనసాగుతోంది. లంచ్ బ్ర�
‘గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది
హైదరాబాద్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్లో రాజస్థాన్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 425 పరుగులకు ఆలౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ (111), శుభమ్ గర్హవల్ (108) సెంచరీలతో కదం
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రౌండ్లో వ్యాలీ వారియర్స్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మొత్తంగా 165 పాయింట్లతో ఓవరాల్గా ఆరోస్థ�
సీఎం కప్-2024 క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్కు చేరుకున్నది. అలుగునూర్ చౌరస్తా నుంచి కమాన్ మీదుగా అంబేదర్ స్టేడియం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర 800మంది క్రీడాభిమానులతో ర