Ex-minister Jogu Ramanna | క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం పెరుగుతుందని, క్రీడల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న క్రీడాకారులకు సూచించ�
IND vs PAK | దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9.2వ బంతికి ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. అంతకుముందు 9వ ఓవర్లో
IND vs PAK | దుబాయి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన�
IPL 2025 Schedule | ఐపీఎల్ 2025 హంగామా మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్లో మొత్�
Chamakura Bhadrareddy | ప్రతీ ఒక్కరు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని జాతీయ స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర భద్రారెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ మాదారంలో నిర్వహిస్తున్న మాదారం ప్ర�
Sports | గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుల్లో క్రీడా సామర్థ్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన సర్కారు భూములలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు �
Sevalal Jayanthi | సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా లింగంపేట్ మండలవ మాలోత్ తండాలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీక్ బహుమతులు ప్రధానం చ
Kabaddi Competitions | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్లో అంతరాష్ట్ర కబడ్డీ పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కబడ�
Sports | స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ సూచించారు. శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా కబడ్డీ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
SI Naresh | యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని చింతలమానేపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ అన్నారు.
యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్' వాల్పోస్టర్న
MLC Kavitha | మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడా సమయం ఉండాలని, క్రీడలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో జరిగిన హైదరాబాద్ పోలీస్ స్పోర�