దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్లో భారత యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరుత�
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్రైఫిల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్లో భారత యువ జోడీ ఆర్యబోర్సె, అర్జున్ బబుత పసిడి పతకంతో మె�
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక
Kabaddi Training Camp | జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
Maktal | నారాయణపేట జిల్లా కేంద్రంలో పాఠశాలల అభివృద్ధిలో వివిధ అభ్యసన పరిస్థితులపై నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిపను సాధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్న
Cricket Tournaments | తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ (TSCAD) ఆధ్వర్యంలో బధిరుల కోసం ప్రత్యేక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్ అన్నారు.
క్రీడల్లో రాణించిన యువకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవతరం యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా తెలిపారు. నవతరం ప్రీమియర్ లీగ్ సీజన్ 5ని కందుకూరు మండల కేంద్రంలో గల వైఎస్ఆర్ మినీస్టేడియంలో నిర్వహించారు.
గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో కీలక టోర్నీలలో తొలి రౌండ్లలోనే వెనుదిరుగుతున్న ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్లో అదరగొడుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్స్లో దుమ్ము�
జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తున్నది. టాస్ గెలిచిన జింబాబ్వే..ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తాము తప్పు చేశామని తెలుసుకోవడానికి జింబాబ్వేకు పెద్దగా సమయం పట్టల�
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస�
Ootkur | వలసల జిల్లాగా పేరుగాంచిన నారాయణపేట జిల్లా నుంచి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని బీజ్వారం అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు