MLA Bandari Lakshma Reddy | క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతోపాటు శారీరక సామర్థ్యాన్ని పెంపొదిస్తాయన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులకు సౌకర్యాలు కల్�
CI Nagarjuna | అథ్లెటిక్ క్రీడల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పతకాలను సాధించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలపాలని కల్వకుర్తి సీఐ నాగార్జున కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు (Kreeda Pranganam) నిరుపయోగంగా మారాయి. సారంగాపూర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్ర�
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసరలో మహబూబ్నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్సీసీ కోటాలో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాల�
పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డ
ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికి పండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న గ్రామీణ వాలీబాల్ పోటీలు జీడినగర్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నాలుగు జిల�
ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పెగడపల్లి మండల రైతు సంఘం నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి పేర్కొన్నారు.
దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్లో భారత యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరుత�
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్రైఫిల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్లో భారత యువ జోడీ ఆర్యబోర్సె, అర్జున్ బబుత పసిడి పతకంతో మె�
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక
Kabaddi Training Camp | జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.