MLA Naini Rajender reddy | సమిష్టి కృషితో అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాంగపాణి తెలిపార�
క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని, మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అన్నారు. రుద్రంగి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీ
MEO Kanakaraju | విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు. విద్యలో ఏవిధంగా అయితే రాణిస్తారో ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపాలని.. ఆటలు విద్యార్థులకు మానసిక ఉల్ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా
చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకుని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామగుండం మండల (తూర్పు) క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖని జీఎం కాలనీ క్రీడా మైదానంలో మండల విద్యాధికారి జింక మల్లేశం ముఖ్యతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం
Sports | దౌల్తాబాద్ మండల విద్యాధికారి , ఫిజికల్ డైరెక్టర్ విష్ణు ఆధ్వర్యంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం నిర్వహించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నల్లగొండ జిల్లా ప్రధాన జడ్జి ఎం.నాగరాజు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు స్థానిక మ�
క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సం�
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు కొనేరు హంపి, దివ్యదేశ్ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతున్నది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది.