చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకుని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామగుండం మండల (తూర్పు) క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖని జీఎం కాలనీ క్రీడా మైదానంలో మండల విద్యాధికారి జింక మల్లేశం ముఖ్యతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం
Sports | దౌల్తాబాద్ మండల విద్యాధికారి , ఫిజికల్ డైరెక్టర్ విష్ణు ఆధ్వర్యంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం నిర్వహించారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నల్లగొండ జిల్లా ప్రధాన జడ్జి ఎం.నాగరాజు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు స్థానిక మ�
క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సం�
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు కొనేరు హంపి, దివ్యదేశ్ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతున్నది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది.
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) 87వ ఏజీఎమ్ కొనసాగింపు సమావేశం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్సింగ్ అధ్యక్షతన ఆరు నిమిషాల్లోనే ముగిసిం
శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్.. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుం
బీడబ్ల్యూఎఫ్ జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం శుభారంభం చేసింది. స్వల్ప విరామం అనంతరం ఈ టోర్నీతో మళ్లీ రాకెట్ పట్టిన భారత జోడీ..