గ్రేటర్లో సామాన్య, మధ్య తరగతి యువతకు క్రీడల్లో ఓనమాలు నేర్పే జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇప్పుడు రాజకీయ క్రీడలకు అడ్డాగా మారుతున్నాయి. ‘ప్రైవేట్ నిర్వహణ’ ముసుగులో అత్యంత విలువైన ప్రభుత్�
క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట�
యువత క్రీడల వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు మంచి భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని కోదాడ డీఎస్పీ రాపోలు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో పొనుగోడు క్రి
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగ�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది. భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరి�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
Sports | రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరిత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి �
MLA Sanjay Kumar | క్రీడాకారులు ఒలింపిక్స్లో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.