మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ టాప్గేర్లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ�
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. జమ్మికుంట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వీణవంక జట్టును సీఐ లక్ష్మీనారాయణ, ఎ�
Sports | కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు.
Chairman Kotnaka | క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు.
గ్రేటర్లో సామాన్య, మధ్య తరగతి యువతకు క్రీడల్లో ఓనమాలు నేర్పే జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇప్పుడు రాజకీయ క్రీడలకు అడ్డాగా మారుతున్నాయి. ‘ప్రైవేట్ నిర్వహణ’ ముసుగులో అత్యంత విలువైన ప్రభుత్�
క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట�
యువత క్రీడల వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు మంచి భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని కోదాడ డీఎస్పీ రాపోలు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో పొనుగోడు క్రి
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగ�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది. భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరి�