క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి �
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, నచ్చిన క్రీడలో నిత్యం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
స్పోర్ట్స్ పరికరాల సంస్థ డెకథ్లాన్..భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో 100 మిలియన్ల యూరోలు(రూ.933 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
Revanth Reddy | దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె�
Harish Rao | పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
PV Sindhu | పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్ద�
PBKS vs RR | లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్ను కోల్పోయింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ చాహల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడ
PBKS vs RR | రాజస్థాన్ రాయల్స్ను పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వరుసగా వికెట్లను కూడా పడగొట్టారు. మధ్యలో రియాన
PBKS vs RR | గువాహటి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో మునిగిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా వరుసగా వికెట్లను కోల్పోతున్నది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతి�
PBKS vs RR | గువాహటి వేదికగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్కు షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ను కోల్పోయింది. సామ్ కర్రన్ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికి యశస్వి జైస్వా�
PBKS vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్.. 8 మ్�
MI vs KKR | ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు కోల్కతా వరుస షాకులు ఇచ్చింది. ఏడో ఓవర్లో ఇషాన్ కిషన్ (40) వికెట్ తీయగా..8వ ఓవర్లో రోహిత్ శర్మ (19)ను ఔట్ చేసింది.
RCB vs PBKS | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 60 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత విరాట్ కోహ్లీ (92) బౌండరీలతో విరుచుకుపడగా.. రజిత్ పాటిదార్,