హైదరాబాద్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్లో రాజస్థాన్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 425 పరుగులకు ఆలౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ (111), శుభమ్ గర్హవల్ (108) సెంచరీలతో కదం
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రౌండ్లో వ్యాలీ వారియర్స్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మొత్తంగా 165 పాయింట్లతో ఓవరాల్గా ఆరోస్థ�
సీఎం కప్-2024 క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్కు చేరుకున్నది. అలుగునూర్ చౌరస్తా నుంచి కమాన్ మీదుగా అంబేదర్ స్టేడియం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర 800మంది క్రీడాభిమానులతో ర
క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి �
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, నచ్చిన క్రీడలో నిత్యం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
స్పోర్ట్స్ పరికరాల సంస్థ డెకథ్లాన్..భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో 100 మిలియన్ల యూరోలు(రూ.933 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
Revanth Reddy | దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె�
Harish Rao | పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
PV Sindhu | పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్ద�
PBKS vs RR | లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్ను కోల్పోయింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ చాహల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడ
PBKS vs RR | రాజస్థాన్ రాయల్స్ను పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వరుసగా వికెట్లను కూడా పడగొట్టారు. మధ్యలో రియాన
PBKS vs RR | గువాహటి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో మునిగిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా వరుసగా వికెట్లను కోల్పోతున్నది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతి�