క్రీడలు, ఆటలతో శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గోషామహ�
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రా ణించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం మారుమూల గ్రామం పాపన్పేటలో యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్
భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్ను దక్కించుకున్న టీమ్ఇండియా మంచి జోరుమీదుండగా, వన్డే సిరీస్లో పుంజుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది.
IND vs AUS | బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రోజు వరుణుడు ఆటంకం కలిగించినప్పటికీ.. రెండో రోజు సాఫీగా మ్యాచ్ కొనసాగుతోంది. లంచ్ బ్ర�
‘గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది
హైదరాబాద్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్లో రాజస్థాన్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 425 పరుగులకు ఆలౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ (111), శుభమ్ గర్హవల్ (108) సెంచరీలతో కదం
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రౌండ్లో వ్యాలీ వారియర్స్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మొత్తంగా 165 పాయింట్లతో ఓవరాల్గా ఆరోస్థ�
సీఎం కప్-2024 క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్కు చేరుకున్నది. అలుగునూర్ చౌరస్తా నుంచి కమాన్ మీదుగా అంబేదర్ స్టేడియం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర 800మంది క్రీడాభిమానులతో ర
క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి �
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, నచ్చిన క్రీడలో నిత్యం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
స్పోర్ట్స్ పరికరాల సంస్థ డెకథ్లాన్..భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో 100 మిలియన్ల యూరోలు(రూ.933 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
Revanth Reddy | దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె�
Harish Rao | పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.