శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Vishnu Sarvanan: గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. సెయిలింగ్ క్రీడలో భారత్ నుంచి అర్హత సాధించిన తొలి సెయిలర�
Davis Cup: భద్రత కారణాల దృష్ట్యా భారత ఆటగాళ్లు, అధికారులు పాక్కు వెళ్లడానికి మొదట సందేహాలు వ్యక్తం చేసినా తర్వాత పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ (పీటీఎఫ్) ఇచ్చిన హామీతో భారత జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంద
తొలి రెండు రోజులు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లండ్.. అద్వితీయ పోరాటంతో అద్భుత విజయం సాధిస్తే.. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ప్రభావం చూపల�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ స్విమ్మర్లు సత్తాచాటుతున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు స్వర్ణాలు నెగ్గిన యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో పసిడి పతకం ఖాతాలో వేసుకుంద
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్కు అర్హత సాధించిన యంగ్ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
Padma Shri Award: భారత అత్యున్నత పురస్కారాలలో నాలుగో అవార్డు అయిన పద్మశ్రీని ఏడుగురు క్రీడాకారులు అందుకున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జ్యోష్న చిన్నప్పలు ఈ జాబితాలో ఉన్నారు.
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన నల్లగొండ జిల్లా తుమ్మడంలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.