మియామి ఓపెన్ ఫైనల్లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆస్ట్రేలియా సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి అదరగొట్టాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ
MS Dhoni | ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీ�
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత నెలకొన్నది. లీగ్లో భాగంగా ఈ నెల 24న ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్కు సూర్య దూరం కానున్నాడు.
రానున్న సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్ గత 14 నెలల వ్యవధిలో ఎవరూ ఊహించని రీతిలో కోలుకున్నాడు.
ఐపీఎల్ సీజన్ కొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతున్నది. ఔట్ల విషయంలో థర్డ్ అంపైర్ వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునేందుకు అనుగుణంగా ఈ సీజన్లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ తీసుకొస్తున్నారు.
ఆసియా గేమ్స్ కాంస్య విజేత గుల్వీర్సింగ్ మరోమారు సత్తాచాటాడు. కాలిఫోర్నియా వేదికగా పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీలో గుల్వీర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
PM Modi | మణిపూర్లో ఉన్న మైతేయి, కుకీ తెగల మధ్య నెలకొన్న ఘర్షణలు కాస్తా ఏడాదికాలంగా నానాటికీ తీవ్రమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్పై నిషేధంతో పాటు పౌరహక్కులను అణిచివేస్తున్నదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల
జార్ఖండ్ యువ వికెట్కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ గాయపడ్డాడు. శనివారం జరిగిన ప్రమాదంలో రాబిన్ ప్రయాణిస్తున్న బైక్ను గుర్తుతెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. నాలుగు రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్నది. హిమాన్షు మంత్రి(126) సెంచరీ చేసినా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే పరిమితమైంది.