సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండ
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గతేడాది చాలా టోర్నీలకు దూరమైన నాదల్ వచ్చి రావడంతోనే సత్తాచాటాడు.
రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి సాంఘిక సంక్షేమ గురుకుల యువ అథ్లెట్ కీర్తన ఎంపికైంది.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది.
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు సయ్యద్ ఇంతియాజ్ సారథిగా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఈ వారం పాకిస్థాన్తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్న వార్నర్.. వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
WFI: కుస్తీ వీరులు మళ్లీ రింగ్లోకి దూకబోతున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జైపూర్ (రాజస్తాన్) లో రెజ్లింగ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్టు
సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు అదే జోష్లో వన్డే సిరీస్లోనూ దుమ్మురేపాలని చూసినా.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అల్టిమేట్ ఖోఖో సీజన్-2లో తెలుగు యోధాస్కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 24-41 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అదరగొట్టింది. వరుసగా రెండో టెస్టులోనూ పాకిస్థాన్ను చిత్తుచేసిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.