WFI: ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆధ్వర్యంలో ‘అడ్ హక్ కమిటీ’ని ప్రకటించిన విషయ�
ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక పరిమిత ఓవర్ల సిరీస్పై దృష్టి పెట్టింది. కంగారూలపై తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్లో ఓ మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. వన్డే, టీ20ల్లోనూ సత్తా�
భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది.
వచ్చే నెల 4 నుంచి గుజ్జుల సుధాకర్రెడ్డి స్మారక మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది.
భారత కుస్తీ రంగంలో మళ్లీ కల్లోలం! తాము ఎవరిపైనైతే పోరాటం చేశామో..తిరిగి వాళ్లే పగ్గాలు అందుకున్న వేళ కుస్తీవీరులు పోరు బాట పట్టారు. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ స�
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మన అమ్మాయిలు అదరగొడుతున్నారు.
ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-2తో విండీస్ కైవసం చేసుకుంది.
బౌలర్లు దుమ్మురేపడంతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరు కొనసాగించలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
IND vs ENG | సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.
IND vs SA | సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి వన్డే వరల్డ్కప్ ఫైనల్లో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఆ ఓటమిని పక్కన పెట్టి 50 ఓవర్ల సమరాన్ని కొత్తగా ప్రారంభించేందుకు రెడీ అయింది.