Krishnaveni students | తెలంగాణ జూనియర్ అథ్లెటిక్ 11వ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.
పిల్లలు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటిన్ ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరంలో శిక్షణ పొందిన 70 మంది క్రీడాకారులకు గురువారం స
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జగదేవ్పూర్ బాలికల పాఠశాలలోని సూల్ అండ్ కాలేజ్లో బాలికలకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల స్పోర్ట్స్ మీట్ను సెక్రటరీ సైదులు బుధవారం ప్రారంభించారు.
మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉషూ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ, స్థానిక గ్రామాభివృద�
క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీవోలు పోతుల అపర్ణ, దాసరి ఉమామహేశ్వరి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘి క సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెల�
‘గురుకులాల్లో సకల వసతులను మేమిస్తాం.. మీరు ర్యాంకులు మాకు ఇవ్వండి’.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీ�
ఆరోగ్యకర జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కృషి హైస్కూల్ గ్రౌండ్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల అంతర్ పాఠశాలల క్ర
క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని పేట్సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
ఆరోగ్యమైన సమాజం కేవలం క్రీడలతోనే సాధ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోట
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, క్రీడలతో స్నేహభావం అలవడుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో ట్రైనీ కానిస్టేబుళ్ల రెండు రోజుల క్రీడా పోట