నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారని, ఎలాంటి అలసట లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క
జిల్లా కేం ద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఫిజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్ స్పోట్స్ మీట్ డే నిర్వహించారు. గత నెలలో 12విభాగాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ డీజీసీ ఉమ�
కిన్నెరసాని, కాచనపల్లి క్రీడా పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కొరకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో మంగళవారం విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. 9 క్రీడాంశాల్లో ఈ నెల 5, 6వ తేదీల్లో బ్యాటరీ టెస్టులు
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించేందుకే ఆటలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
స్థానిక వ్యవసాయ కళాశాలలో అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం టెన్నీకాయిట్లో అశ్వారావుపేట, సిరిసిల్ల కళాశాలల జట్లు తలపడ్డాయి.
మనిషి ఆరోగ్యం గా ఉండేందుకు పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్రీ డా మైదానంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్�
క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బ�
ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక�
‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్' ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టు మెరిసింది. బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో నల్
పల్లెకు పండుగొచ్చింది. సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వాళ్లంతా పండుగకు వరుస సెలవులతో ఊళ్లబాట పట్టారు. దాంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే 45వ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టును ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియ�
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక గిరిజన క్రీడా పాఠశాలలో ఎంపీపీ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సకు, జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, అదన
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్