శివరాత్రిని పురస్కరించుకొని శనివారం మండలంలోని పలు ఆలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణం కనుల పండువలా జరిగింది. పార్వతీపరమేశ్వర గుట్టపై, బుగ్గ రామలింగేశ్వరాలయం తదితర శివాలయాల్లో ఈ వేడుకలను భక్తిశ్రద్ధల
మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన కాశీవిశ్వనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆలయ ఆవరణలో హోమాలు, స్వామి వారికి అభిషేకాలు ని�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కాగా, కరీంనగర్లోని పాత బజార్ శ్రీ గౌరీశంకరాలయంలో ఆలయ ప్రధాన అర
మహాశివరాత్రి సందర్భంగా పరిగి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, బ్రాహ్మణవాడ శివాలయం, పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరిగి మార్కెట్యార్డులో మహా రుద్రాభిషేకం కార్య క్రమం నిర్వహ�
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా
ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. ఆలయాల్లో భక్తులు శివ లింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. ఉపవాసాలు, జాగరణతో గడిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బూర్గుగూడ, గుండి, మోతుగూడ, గ్రా మాల్లో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.
‘హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న క్షేత్రం 2 లక్�
మహాశివరాత్రిని పురస్కరించుకుని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు తిప్పర్తి మ ండలం రామలింగాలగూడెం మార్కండేయ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు శివలింగానికి అభిషేకం చేశారు.
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ఐదురోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పే�