రామగిరి: మహాశివరాత్రిని పురస్కరించుకుని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు తిప్పర్తి మ ండలం రామలింగాలగూడెం మార్కండేయ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు శివలింగానికి అభిషేకం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : తాళ్లగడ్డ బోటింగ్ ఏరియాలో కొలువైన ఉమామహేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు బీఎల్ఆర్, కుందూరు జయవీర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.