పదేళ్లు కేసీఆర్ హయాంలో పచ్చగా కళకళాడిన తెలంగాణ, కాంగ్రెస్ అసమర్థ పాలనలో కరువుకు కేరాఫ్గా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆందోళన వ్యక్తం చేశ
మహాశివరాత్రి పర్వదినం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీల బాధ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా ఏర్ప�
నేటి మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతుల్లో మిరిమిట్లు గొల్పుతున్నాయి. బుధవారం శివనామస్మరణమార్మోగనుండగా.. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. శ�
మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించ
మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి, చల్లంపల్లి, రావిచేడ్ గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసా
జిల్లా కేంద్రంలోని సందీప్నగర్ శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉపవాస దీక్షలు చేసిన భక్తులకు శనివారం అన్న ప్రసాదం ఏ�
శ్రీశైల క్షేత్రంలో మహా శివరా త్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రధాన ఘట్టమై న రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన సుమారు రెండులక్షల మంది భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చ�