మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన కాశీవిశ్వనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆలయ ఆవరణలో హోమాలు, స్వామి వారికి అభిషేకాలు ని�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కాగా, కరీంనగర్లోని పాత బజార్ శ్రీ గౌరీశంకరాలయంలో ఆలయ ప్రధాన అర
మహాశివరాత్రి సందర్భంగా పరిగి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, బ్రాహ్మణవాడ శివాలయం, పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరిగి మార్కెట్యార్డులో మహా రుద్రాభిషేకం కార్య క్రమం నిర్వహ�
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా
ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. ఆలయాల్లో భక్తులు శివ లింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. ఉపవాసాలు, జాగరణతో గడిపారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం వీక్షించేంద�
మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బూర్గుగూడ, గుండి, మోతుగూడ, గ్రా మాల్లో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.
‘హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న క్షేత్రం 2 లక్�
మహా శివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. ‘హర హర మహాదేవ శంభో శంకర’, ఓం నమ ః శివాయ నామ స్మరణలతో మార్మోగాయి.
ఓంకారం ప్రతిధ్వనించగా.. శివనామం మార్మోగగా.. మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. భక్తుల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.
మహాశివరాత్రిని పురస్కరించుకుని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు తిప్పర్తి మ ండలం రామలింగాలగూడెం మార్కండేయ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు శివలింగానికి అభిషేకం చేశారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం శివనామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్