మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మహాశివరాత్రికి శైవక్షేత్రాలు సర్వాంగ సుందరం గా ముస్తాబయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం వెంట శివాలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ వేలాల మల్లన్న, కత్తెరశాల మల్లికార్జున, బుగ్గ రా
మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామ స్మరణ
వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ఐదురోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పే�
రాబో యే రోజుల్లో మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను పురస్కరించుకొ ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు సమయం సడలింపు చేసినట్లు తెలిపారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 7నుంచి 11 వరకు జరిగే మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయ జాతరకు 167 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ ప్రభులత శనివారం మీడియాకు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను వచ్చే నెల 5నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలి లేక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు మూడేండ్ల పాటు పాలక మ
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచే కాళేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 10 గంట లకు మంగళ వాయిద్యాలతో దీపారాధన, గణపతి పూ జ, స్వస్తి పుణ్యాహచనం, రక్షా బంధనం నిర్వహించా రు.
ఈ నెల 18న జరిగే మహా శివరాత్రి వేడుకలకు కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయం ముస్తాబవుతోంది. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జాతర కార్యక్రమాలు జరుగనున్నాయి.