వినాయక్నగర్, మార్చి 3: రాబో యే రోజుల్లో మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను పురస్కరించుకొ ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు సమయం సడలింపు చేసినట్లు తెలిపారు.
ప్రజల సౌలభ్యం కోసం ఏప్రిల్ చివరి వరకు కమిషనరేట్ పరిధిలోని వ్యాపార సముదాయాలకు రాత్రి 10.30 నుంచి రాత్రి 12 గంటల వరకు మినహాయింపు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.