వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా ఎనిమిది ఫీట్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను బాసర వైపు, భారీ విగ్రహాలను ఉమ్మెడ గోదావరి నది వైపు తరలించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షించాలని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్ ఎలిస్ వజ్ ఆర
మహిళల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న నిజామాబాద్ నగరంలోని పోచమ్మగల్లిలో ఉన్న స్కానింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సెంటర్ ఎదుట మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అనంతర�
రాబో యే రోజుల్లో మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను పురస్కరించుకొ ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు సమయం సడలింపు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్�
నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాల్లో
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కమిటీల ద్వారా నిరంతర పరిశీలన జరి�