నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించుకెళ్తున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డిక�
హైదరాబాద్లోని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ)ప్రాంతీయ అధికారిని మార్చాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆ సంస్థ చైర్మన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నవాబ్పేటకు 133/11 కేవీ విద్యు త్ సబ్స్టేషన్ను మంజూరు చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం నుంచి తిర్మలాపూ
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. నల్లగొండ డిపోలో నూతన ఏసీ బస్సు�
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదానికి గు రైన బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు ట్రామాకేర్ సెంటర్ నిర్మిస్తున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు, టీజీ సీఎం రేవంత్రెడ్డి మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ మ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ ఆర్అండ్బీ శాఖ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ర�
నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బీఆర్ఎస్ కార్యాలయంపై అక్కసును వెల్లగ�
ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియ�
65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం గుర్తించిన 17 ప్రాంతాల్లో రూ. 325 కోట్లతో అభివృద్ధి పనులను చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నగరం నలువైపులా బీఆర్ఎస్ హయాంలో మొదలైన టిమ్స్ దవాఖానలపై కాంగ్రెస్ మంత్రుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
రింగ్రోడ్డు నిర్మాణం లో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు ఆదివారం నల్లగొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఘెరావ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్�
ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండలంలోని దర్వేశిపురంలో రేణుకా ఎల్లమ్మ బ్రహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారి కల్యాణ మహోత్సవాన్�
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన