మండలంలోని కందకుర్తి గ్రామసమీపంలో గోదావరి, హరిద్రా, మంజీరానదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం జలకళను సంతరించుకుంది. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున నదిలోకి కొత్త నీరు వచ్చి చేరడం అనవాయితీగా వస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకపూజాలు చేసి పల్లకీలో ఊర
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు.
ప్రజలను పెద్దమ్మతల్లి చల్లగా చూడాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు, కిష్టాపూర్ గ్రామాల్లో శనివారం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర
తాటిగూడలోని భీమన్న దేవుడికి ఆదివాసీ గిరిజనులు శుక్రవారం ప్ర త్యేక పూజలు చేశారు. ఆరాధ్య దేవుడి ప్రతిమలను డోలు వాయిధ్యాల నడుమ కాలినడకన సల్పాలవాగు వద్దకు తీసుకెళ్లి గంగాజలాలతో శుద్ధి చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డు గద్దెరాగడిలో గ్రామ దేవత పోచమ్మ తల్లి ఎదురుకొలుపు పూజా కార్యక్రమాన్ని పురసరించుకొని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్ ఆద�
సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో నిర్వహించిన బంగారు మైసమ్మతల్లి పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశా�
‘ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా.. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ ఆలయంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. బీ-ఫామ్ తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆలయానికి చేరుకొని మొక్కుక
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రా�
శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరుపుకున్న�
మహబూబ్నగర్, నా రాయణపేట జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవా ల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉగాది సందర్భంగా మక్తల్ మండలం భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాక