శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు. పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని ఆరగించారు. వేద పండితుల ఆధ్వర్యం
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండ
జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముందుగానే ఆరు రకాల రుచులతో తయారు చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆస్వాదించారు.
ప్ర పంచ వారసత్వ కట్టడం రామప్పను శనివారం వియత్నాం దేశానికి చెందిన 26 మంది సందర్శించారు. ఆదేశ ఉన్నతాధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, జర్నలిస్టులు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
పంచావతారమూర్తి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం బుధవారం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహ స్వామ�
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సెలవుల్లో భక్తులు తల్లుల దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరల�
బడంపేట రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గర్భగుడిలోని శివలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
మేళ్లచెర్వులో శంభులింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట రథాంగ పూజ, రథాంగ హోమం, బలిహరణ పూజలను అర్చకులు రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్ �
కంఠ మహేశ్వర స్వామి కృపతో ప్రజలు, గౌడ కులస్తులు ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠ మహేశ్వరస్వామి సుర�
వేలాల జాతరకు శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, శనివారం సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు.
మహా శివరాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా నల్లగొండ పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో శనివారం ఉదయం పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ, అగ్నిగుండాల కార్యక్రమా న్ని ఘనంగా నిర్వహించారు.
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. శివపార్వతులను ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి ఊ�