జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముందుగానే ఆరు రకాల రుచులతో తయారు చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆస్వాదించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ పఠనాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. పండుగకు కావాల్సిన సామగ్రి కొనుగోళ్లతో సోమవారం మార్కెట్లలో సందడి నెలకొంది.
– నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి