గత కొంతకాలంగా హిందీ చిత్రసీమకే పరిమితమైంది సీనియర్ కథానాయిక టబు. సినిమాల విషయంలో సెలెక్టివ్గా ఉంటూ వినూత్న కథాంశాల్లో నటిస్తున్నది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో నటించలేదు. దాదాప�
విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని బ్రాహ్మణ పరిషత్లో �
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు పంచాం గం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. నగరంలోని �
ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు పుష్కలంగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా ప
అగ్ర హీరో రామ్చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా �
నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా ల�
ఉగాది పండుగ (Ugadi) తెలుగు ప్రజలకు ఎంతో విశిష్టమైనది. అయితే ఇది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు. యుగ ఆరంభానికి నాంది అని చెప్పొచ్చు. కాల గమనంలో భాగంగా వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు నూతన శకం ప్రారంభమవుతుం
ఉగాది రోజున ప్రతి ఇంటా షడ్రుచుల మిళితమైన పచ్చడిని సేవిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రజలకు రేవంత్ సర్కారు మరో రుచిని చూపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.27,623.36 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రా
ఉగాది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు.. యుగ ఆరంభం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు తెలుగు సంవత్సరం మారుతున్నది. వేద పండితులు గ్రహ నక్షత్రాల మేరకు పేర్ల బలంతోపాటు పంటల బలాన్ని సంవత్సర �
మండలంలోని లక్ష్మీపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెలుగు సంవత్సర శ్రీవిశ్వావసు నామ ఉగాది వేడుకలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ ఆవరణల్లో సరస్వతి దేవి చిత్ర
తెలుగు నూతన సంవత్సరాది శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలు, సుఖసంతోషాలతో అ
ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు.
ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్�