శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరుపుకున్న�
తాండూరు నియోజకవర్గంలో ప్రజలు మంగళవారం ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పల్లెల్లో ప్రత్యేకమైన ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్�
శ్రీ క్రోధి నామ సంవత్సరాది ఉగాది వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప
మహబూబ్నగర్, నా రాయణపేట జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవా ల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉగాది సందర్భంగా మక్తల్ మండలం భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాక
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు. పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని ఆరగించారు. వేద పండితుల ఆధ్వర్యం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసానికి మం గళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు, కార�
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు,
ఉగాది పర్వదినాన్ని ప్రజలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన తెలుగు సంవత్సరం క్రోధికి స్వాగతం పలుకుతూ ఇండ్లలో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే మామిడి తోరణాలతో అలంకరించారు. పిండి వంటలు, షడ్రుచుల ప�
Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫల, పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.