KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్�
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని, ఆశలు, ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వ�
జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముందుగానే ఆరు రకాల రుచులతో తయారు చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆస్వాదించారు.
తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చేదే ‘ఉగాది’. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఎన్నెన్నో ఆనందానుభూతులు, ఆటుపోట్లను మిగిల్చిన శోభకృత్ నామ సంవత్సరం, క్రోధి నామ సంవత్సరాన్ని స్వాగతిస
Salar Jung Museum | హైదరాబాద్ నగరంలోని మూసీ నది ఒడ్డున ఉన్న సాలార్ జంగ్ మ్యూజియాన్ని మంగళవారం మూసివేయనున్నారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో మ్యూజియాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Ugadi Festival | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ న�
Special Trains | విజయవాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - హుబ్బళ్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక �