తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళన
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండ
జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముందుగానే ఆరు రకాల రుచులతో తయారు చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆస్వాదించారు.
తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చేదే ‘ఉగాది’. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఎన్నెన్నో ఆనందానుభూతులు, ఆటుపోట్లను మిగిల్చిన శోభకృత్ నామ సంవత్సరం, క్రోధి నామ సంవత్సరాన్ని స్వాగతిస