జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. అర్చకులు అభిషేకాలు, అర్చ�
ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థల ప్రతినిధులు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలకేంద్రంలోని శ్రీరామకొండకు ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొం�
సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తతండాలో శనివారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యువతులు తండాలోని దుర్గాభవానీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృ హం నుంచి ఆమె కుమారులు వాకిటి శ్రీనివాస్రెడ్డి, శశిధర్రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు
‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..’ అనే సంకీర్తనలతో ఉమ్మడి జిల్లాలోని సాయి మందిరాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా బాబా మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల వద్ద సాయినాథుడికి ప్రత్యేక పూజ�
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రా రంభమైంది. జిల్లా లో కురుస్తున్న వర్షా లు, ఎగువ నుంచి వస్తున్న వరదల నే పథ్యంలో జూరాల రిజర్వాయర్కు జలకళ సంతరించుకు న్నది.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ముజావర్లు, శివసత్తులు పీరీలను వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తుల
యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హు స్సేన్ల త్యాగానికి గుర్తింపుగా జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ ) వేడుకలకు బుధవారం కర్ణాటక, మహారాష్ట్రతోపా టు పలు పట్టణాలు, పరిసర గ్ర�
మొహర్రం పండుగను బుధవారం ఉమ్మడి జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున జరిగే కోయిలకొండ, ఊట్కూరు, తిమ్మాజిపేట జనసంద్రంగా మారాయి. అలాగే ఆయా గ్రామాల్లో పీర్ల చావిడీలను దర్శించుకునేం�
మొహర్రం ఉత్సవాల్లో భాగంగా కోయిలకొండలో తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూ జలందుకున్న బీబీ ఫాతిమా నిమజ్జనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోయిలకొండ మొహర్రం ఉత్సవాలు బుధవారం�
తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్లోని భద్రకాళీ, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంతో పాటు ఆయా మం�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీని