అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కొలిచిన వారికి కొంగుబంగారంగా కురుమూర్తి రాయుడు పేరొందాడు. అంతటి మహిమాన్వితుడు.. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలిచేందుకు వేళైంది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వరకు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు బంగారు కిరీటాలు తయారు చేయించి సమర్పించుకుంటామని దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం కొమురవెల్లి మల్లికార్జ
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి పట్టువస్ర్తాల పనులను ఆదివారం మండల కేంద్రంలోని భక్తమార్కండేయస్వా మి ఆలయంలో చేనేత కార్మికులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్స�
జోగుళాంబ ఆలయంలో బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే పట్టువస్ర్తాల�
ప్రజలంతా ఐకమత్యంతో ముందుకుసాగాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను అంగరంగ వైభవంగా నిర్�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా
దుర్గామాత వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఖమ్మంరూరల్ మండలంలోని నాయుడుపేటలో మతభేదాలకు అతీతమైన దృశ్యమొకటి కన్పించింది. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తు�
జిల్లా కేంద్రంలోని రాజవీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ. 3.51కోట్లలతో శుక్రవారం అలంకరణ చేశారు. అలాగే రెండో రైల్వేగేట్లోని తాయమ్మ ఆలయంలో అమ్మవారిని రూ. 51ల
జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ, బ్రహ్మణవాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం పూజలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్ట�
సిద్దిపేట జిల్లా కోహెడ మం డలంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. శనిగరం ప్రాజెక్టును పరిశీలించి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గుట్ట