సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు నిర్వహించారు.
భక్తుల కొంగు బంగారం బండ మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారుల్లోని బండ మల్లన్�
కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై
లింబాద్రి గుట్ట కార్తీకమాస బ్రహ్మోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిసినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించి రాత�
కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలి�
నింబాచల క్షేత్రం భక్తజన సంద్రమైంది. నృసింహుడి నామస్మరణతో మార్మోగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన లక్ష్మీనర్సింహాస్వామి రథోత్సవానికి జనం పోటెత్తారు. భక్తుల జయజయ ధ్వానాల నడు
శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. శివాలయాల్లో ఉదయం 4.30 గంటల నుంచే మహా న్యాస, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలతో పూజలు ప్రారంభం కా�
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట కార్తీక శోభను సంతరించుకున్నది. ఇక్కడి సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, షిర్డీసాయిబాబా, ఆంజనేయస్వామి దేవస్థానం, శనేశ్వరాల యం, సదానందస్వామి ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. యేట�
మండలంలోని నింబాచల క్షేత్రంపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఉత్సవంలో అర్చక క
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. తన జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాళేశ్వరం, రామప్ప ఆలయాల్లో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం.. తొలి సోమవారం.. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు తెలవారుజాము నుంచే దేదీప్యమానంగా వెలిగి పోయాయి. కార్తీక దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్మాయి. మహిళలు తులసి, ఉసిరిక పూజలు చేసి దీపాలు వెలిగించ
నల్లమలలో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ని�
జోగుళాంబ, బాల బ్ర హ్మేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకున్నది. శనివారం కార్తీకమాసం ప్రారం భం కావడంతో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిలకు అభిషేకం, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.