షాద్నగర్టౌన్, మార్చి 7: షాద్నగర్ మున్సిపాలిటీలోని హాజిపల్లిరోడ్డు విజయనగర్కాలనీలోని శాస్త్ర లింగేశ్వర వీరాంజనేయస్వామి దేవాలయంలో గురువారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులకు స్వాతీసంతోష్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బాలగోపాల్, సంతోష్కుమార్, మదనగోపాల్, వెంకట్రెడ్డి, వెంకట్, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, యాదగిరి, నరసింహారెడ్డి, బలవంత్రెడ్డి, రాము, రఘుహర, సురేందర్, లింగం పాల్గొన్నారు.