రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
ఆస్తిపన్ను బకాయిదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2023 వరకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీచేస్తూ నిర్ణయం తీసుకుంది.
పోస్టల్ ప్రమాద బీమా పాలసీదారుల కుటుంబాలకు భరోసానిస్తున్నది. మరణించిన, గాయపడ్డ వారి ఖాతాల్లో వెనువెంటనే నగదు జమవుతున్నది. ఏడాది వ్యవధిలో కరీంనగర్ డివిజన్ పరిధిలో 21 మంది పాలసీదారులు మరణించగా బాధిత కుట
బాలకార్మికులను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ‘ఆపరేషన్ స్మైల్'
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఇన్ గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ ని�
ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.
ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటు
18 ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్�
ఆస్తి పన్ను బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్' కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, �
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట