ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్తో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతోపాటు చోరీకి గురైన వాహనాలు కూడా పట్టుబడుతున్నాయి. ప్రతినెల 30 నుంచి 40 చోరీకి గురైన వాహనాలు, నేరగాళ్లు పట్టుబడుతున్నారు.
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1650 కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది.
కాప్రా సర్కిల్లో ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ మేరకు సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, మీర్పేట్ హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో కొ�
ఈ నెల 17న ప్రత్యేక పాస్పోర్ట్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ (అమీర్ పేట్, బేగంపేట్, టౌలిచ�
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను
నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మొదలవుతోంది. గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.. సోమవారం ను�
ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్ సెల్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించి, నాలుగు నెలల పాటు 40 వేల మందికి నిర్ధారణ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస�
DOST | ఇంజినీరింగ్లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది.
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్�
రాష్ట్రంలో 5,970 సొసైటీల ఏర్పాటు మొత్తం సభ్యుల సంఖ్య 3.75 లక్షలు ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూర్చేలా.. సభ్యత్వాల కోసం మత్స్యశాఖ స్పెషల్డ్రైవ్ హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక మత్స్యకార సొ�
ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశార�
నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
Special Drive | నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు �