ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్�
రాష్ట్రంలో 5,970 సొసైటీల ఏర్పాటు మొత్తం సభ్యుల సంఖ్య 3.75 లక్షలు ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూర్చేలా.. సభ్యత్వాల కోసం మత్స్యశాఖ స్పెషల్డ్రైవ్ హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక మత్స్యకార సొ�
ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశార�
నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
Special Drive | నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు �
ఖిలావరంగల్ : మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం కలెక్టరేటర్లో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్| గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగ�
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది.
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది.
గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గ�
మున్సిపాలిటీలు, నగరాల్లో స్పెషల్ డ్రైవ్ అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్స�