Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స�
Telangana Assembly | ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వి�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు సభను నిర్వహ�
సికింద్రాబాద్లో బోనాల జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. శాంతి యుత వాతావరణం నుంచి చిలికి చిలికి గాలి వానయింది. దీనంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొటోక�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై �
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు కొడుతున్నారు.. కానీ మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ �
Assembly speaker | పార్టీ ఫిరాయింపులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ స్పష్టంచేశారు. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొట్లాట తారాస్థాయికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంచేందు�