ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని కేరెళ్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం కొండాపూర్ ఖుర్దులో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రజా ప్రతిన�
వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవన సముదాయానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహిం�
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజర
పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం బంట్వారంలో నిర్వహించిన ప్రజా పాలన, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంప
TS Speaker | తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయు (Teachers ) సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకొని పరిష్కరిస్తుందని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్( Speaker Gaddam Prasad kumar) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధికారులను ఆదేశించారు.
కారు అదుపు తప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పర్యాటకులు స�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పదవీబాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వికారాబాద్కు వచ్చిన గడ్డం ప్రసాద్కుమార్కు కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.