జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం పూర్తికాకుండానే హడావిడిగా ప్రారంభోత్స వం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికార, విపక్ష ప్రజాప్రతినిధుల మ ధ్య మాటల యుద్ధం జరిగింది.
ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖ�
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వికార�
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే, తాను కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎ
సద్గురు సేవాలాల్ మహరాజ్ భావాలు, ఆశయాలను అనుసరించి ప్రజలు ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్లో సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శనివారం ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమై 8 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలు, మూడు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసె�
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభు త్వం పూర్తి కృషి చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ తెలిపారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సంఘం, యువజన సంఘం, స�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరై ప్రత్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
నేటి యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఎంపీ రంజిత్రెడ్డి, రాష్ట్ర శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. చేవెళ్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానం�