బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ విచారణ చేసి త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి విన
రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలకు అవమానాలు జరగకుండా చూడాలని, తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఖూనీ చేయొద్దని కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాసి, విధులకు ఆట�
సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హుల ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపై ఉన్నదని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదా
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఫిర్యాదు చేసినట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయసంహిత తదితర నూతన చట్టాలతో పోలీసు రాజ్యం నడుస్తుందంటూ ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని, నిరసన దీక్ష చేపట్టినా నేరమయ్యే పరిస్థితి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
MLA Harish Rao | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. దీంతో వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని �