మహిళల టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్పై గురి పెట్టింది. ఆదివారం జరిగే గ్రూప్-ఏ పోరులో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్.. బలమైన దక్షిణాఫ్రికాతో తలపడను
దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అ రుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రాండ్ ‘హాల్స్' సంస్థ.. సామాజిక సేవలో విశేష కృషిచేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని ‘వింటర్ హీరోస్'గా ఎంపికచేసి�
FIFA World Cup: ఫుట్బాల్ వరల్డ్కప్ ఫస్ట్ మ్యాచ్లో ఆతిథ్య దేశం మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం నమోదు చేసింది. మెక్సికో జట్టులో క్విన్నోస్, జిమినేజ్ గోల్స్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో ముగ్�
South Africa : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటన తూర్పు జోహన్నెస్బర్గ్లోని, క్లీవ్ల్యాండ్లో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లో మంగళవార�
దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జోహన్నెస్బర్గ్లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణవాసులే కాకుండా, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, స్థానికుల
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండడంతో దక్షిణాఫ్రికా బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. ఈసారి టైటిల్ లక్ష్యంగా మంగళవారం లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) కెప్టెన్గా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేసింది.
మరికొద్దిరోజుల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత జట్టు ఓటమితో ముగించింది. తొలి మూడు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన హర్మ
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళా జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ఇరుజట్ల మధ్య జోహన్నెస్బర్గ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీలతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత మహిళల జట్టు.. బుధవారం కీలక మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్లో 0-2తో వెనుకబడ్డ హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లో గెలిస్తేన�
మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.