మరికొద్దిరోజుల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత జట్టు ఓటమితో ముగించింది. తొలి మూడు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన హర్మ
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళా జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ఇరుజట్ల మధ్య జోహన్నెస్బర్గ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీలతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత మహిళల జట్టు.. బుధవారం కీలక మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్లో 0-2తో వెనుకబడ్డ హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లో గెలిస్తేన�
మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
సన్రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ దళాన్ని మరింత పదును పెంచుకునే ప్రయత్నంలో పడింది. కాలి మడమ గాయంతో లీగ్కు పూర్తిగా దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన స్పీడ్స్టర్ గెరాల్డ్ కొట్�
దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరులో భారత మహిళల జట్టు ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలోల భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది.
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగో టీ20
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20 పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు..దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. ఈ ఏడాది ఆఖర్లో టీమ్ఇండియా..సఫారీలతో ఏకైక టెస్టుతో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది.