మాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ 23న సరూర్నగర్ స్టేడియంలో మాలల రణభేరి సభ నిర్వహించనున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య తెలిపారు.
అన్యాయానికి గురైన గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిరుద్యోగ జేఏసీ ప్ర
అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని �
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
తెలంగాణ సినిమాకు ప్రత్యేక పాలసీ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ దర్శకుడు శంకర్, కవి, రచ�
ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న)కు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా డీఎస్సీ అభ్యర్థు లు
రాజ్యాధికారమే బడుగు బలహీన వర్గాల అంతిమలక్ష్యం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహు జనగణమన’ పుస్తకం బీసీ వర్గాల ఉద్యమాని�
సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో శేఖర్ లాంటి కార్టూనిస్టుల అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్టు శేఖర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ ఆ�
చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్క్లబ్ను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడె�
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.