కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
తెలంగాణ సినిమాకు ప్రత్యేక పాలసీ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ దర్శకుడు శంకర్, కవి, రచ�
ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న)కు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా డీఎస్సీ అభ్యర్థు లు
రాజ్యాధికారమే బడుగు బలహీన వర్గాల అంతిమలక్ష్యం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహు జనగణమన’ పుస్తకం బీసీ వర్గాల ఉద్యమాని�
సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో శేఖర్ లాంటి కార్టూనిస్టుల అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్టు శేఖర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ ఆ�
చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్క్లబ్ను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడె�
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూములు నిజాం నవాబులదని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం అబేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్
రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల(బీఏఎస్)బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, శేఖర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యమెందుకు జరుగుతున్నదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.