తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడు�
తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని
మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి ప్రత్యేక్ష, పరోక్ష సంబంధాలున్నాయని న్యాయవాధి సుబ్బారావు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైక్�
ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకువచ్చి నిరుద్యోగు�
రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్చేశారు. సో
‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో 32.7 ఎకరాలను దాచి, దోచి పెట్టేందుకు కొందరు అధికార, ప్రజాప్రతినిధులు కుట్రలు పన్నారు. మొత్తం 62.7 ఎకరాల భూధాన్ భూములుంటే 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగలెక్కలు చెప్తున్�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు.
ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు కట్టించుకొని 500 మందిని 300 కోట్లకుపైగా ముంచిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానిక
ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్రెడ్డి గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్నాయక్ విమర్శించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు