విద్యా వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో 63 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్ లో చదువుతుండగా, కేవలం 37 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద�
జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాస్వామికవాదులపై పెట్టిన అక్రమ ఉపా కేసులను వెంటనే ఎత్తివేయాల�
‘మీరు 60 ఏండ్ల వయసులో కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకోవచ్చు. కానీ, 30 ఏండ్ల వయసున్న మేము మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి పనికిరామా?’ ఇదీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిర�
సిరిపురం గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ వల్ల తీవ్ర కాలుష్యం వెలువడుతుందని, దాని నుంచి విముక్తి కల్పించాలని సిరిపురం స్టోన్ క్రషర్ బాధిత రైతుల సంఘం అధ్యక్షుడు కందుల మల్లారెడ్డి కోరార
‘ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి సీసీ రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే..నా ఇంటి ప్రహరీని కూలగొట్టి ఆ రోడ్డు విస్తీర్ణాన్ని భర్తీ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నాపై దాడుల
ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పడి పన్నేండేండ్లు కావొస్తున్నా ఇంకా బుద్ధి మారని కొందరు ఇక్కడి అస్తిత్వంపై దాడులు చేస్తూనే ఉన్నారని, అలాంటి వాటిని సహించే ది లేదని వక్తలు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు తమపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టి, రాజకీయశక్తిగా ఎదగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూ
తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిందని.. మన భాష, యాసపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాల ని కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా స్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 66 వేల మంది అంగన్వాడీలు రెండు నెలలుగా వేతనాలు అందక అప్పులపాలు అవుతున్నారని, ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నదని రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ�
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
‘తెలంగాణ ప్రత్యేకవాదమంటే ఉగ్రవాదం కాదని.. అది ఈ ప్రాంత ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం. మా ఉనికికి ఎవరైనా విఘాతం కలిగిస్తే ఇక్కడి నుంచి తరిమికొడుతాం’ అని పలువురు వ క్తలు తేల్చిచెప్పారు.
తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడు�
తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని