‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో 32.7 ఎకరాలను దాచి, దోచి పెట్టేందుకు కొందరు అధికార, ప్రజాప్రతినిధులు కుట్రలు పన్నారు. మొత్తం 62.7 ఎకరాల భూధాన్ భూములుంటే 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగలెక్కలు చెప్తున్�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు.
ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు కట్టించుకొని 500 మందిని 300 కోట్లకుపైగా ముంచిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వానిక
ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్రెడ్డి గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్నాయక్ విమర్శించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక�
ఇద్దరికి మించి పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేస్తూ గత నెల 23న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదించడం హర్షణీయం. రాష్ట్రం
మాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ 23న సరూర్నగర్ స్టేడియంలో మాలల రణభేరి సభ నిర్వహించనున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య తెలిపారు.
అన్యాయానికి గురైన గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిరుద్యోగ జేఏసీ ప్ర