మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024కు గాను అతడు అత్యుత్తమ టెస్టు క్రికెటర్గా నిలిచాడు. ఈ అవార్డు రేసులో జో రూట్, హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), �
Smriti Mandhana: స్మృతి మందానాకు.. 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఆమెకు ఆ అవార్డు దక్కడం ఇది రెండోసారి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్మృతి మందానా.. గత ఏడాది 13 వన్డేల్లో 747 రన్స్ చేసింది. 57.86 సగ
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నంబర్వన్ ర్యాంక్కు మరింత చేరువైంది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సూపర్ఫామ్ కొనసాగిస్తున్న మంధాన తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు దూసుకొచ్చింది.
కొత్త రికార్డులు నమోదైన రాజ్కోట్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాత రికార్డుల దుమ్ము దులిపింది.
Indian Womens Team: భారత మహిళల క్రికెట్ జట్టు.. వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్తో రాజ్కోట్లో జరిగిన మూడవ వన్డేలో 304 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో సిరీస్ను దక్కించుకుంది. ఆదివారం రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా.. 116 పరుగుల భా�
గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాజ్కోట్ వేదికగ�
IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తాచాటింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్లో మందన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 734 పాయింట్లత
భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో విండీస్ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 160 పరుగ�