ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించ�
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు అదిరే బోణీ కొట్టింది. ట్రెంట్బ్రిడ్జిలో ఇంగ్లండ్ను వణికిస్తూ విజయం సాధించింది. స్మృతి మంధాన(112) సూపర్ సెంచరీతో కొండంత స్కోర్ కొట్టిన టీమిండియా.. ప్రత్యర్థిని 113కే
T20 Century : ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెటర్లు సరికొత్త రికార్డులు లిఖిస్తున్నారు. రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో రెండో వికెట్కీపర్గా అవతరించాడు.ఇప్పుడు తమ వంతు అన్నట్టు మహిళా క్రికెటర్ �
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్లో తొలిమ్యాచ్లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చే
INDW vs ENGW : నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో స్మృతి మంధాన(54 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడుతోంది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్న మంధాన 27 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసింది.
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. గత ఏడాదిన్నరకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న మంధాన.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్
Smriti Mandhana : మహిళల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్లను ఐసీసీ రిలీజ్ చేసింది. భారత బ్యాటర్ స్మృతి మందాన.. ఆ జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్గా నిలిచింది. 727 రేటింగ్ పాయింట్లతో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసిం�
England Tour : ఇంగ్లండ్ పర్యటన రెండు ఫార్మట్ల సిరీస్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది హర్మన్ప్రీత్ కౌర్ సేన. అందుకే గురువారం మహిళా సెలెక్షన్ కమిటీ పటిష్టమైన స్క్వాడ్ను ఎంపిక చేసింది. గాయపడిన
భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్లో రాణించిన మంధాన.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని 721 రేటింగ్�
Tri Nation Series : వన్డే వరల్డ్ కప్ ముందు భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక(Srilanka)ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో స్మృతి మంధాన (116) సూపర్ సెంచర
IND vs SRI | కొలంబో (Colombo) లో శ్రీలంక (Srilanka) తో జరుగుతున్న మహిళల ముక్కోణపు సిరీస్ (Tri series) ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన (Smriti Mandhana) సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భార�
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.