భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. ఏడు ఓవర్లు మగిసే సర�
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. స్మృతి మంధానకు రికార్డు ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఏ జట్టు ఎవరిని కొనుగో�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ �
డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
పొట్టి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్. ఓపెనర్ స్మృతి మంధానా పాకిస్థాన్తో జరగనున్న కీలక మ్యాచ్కు దూరం కానుంది. గ్రూప్ - బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆద�
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్