కీలకమైన మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. కారా ముర్రే ఓవర్లో సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ ప్రపంచకప్లో మంధానకు ఇది రెండో ఫిఫ్టీ. 15 ఓవర్లు ముగిసే సరికి టీమి
భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. ఏడు ఓవర్లు మగిసే సర�
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. స్మృతి మంధానకు రికార్డు ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఏ జట్టు ఎవరిని కొనుగో�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ �
డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.