న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నది. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించి�
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ పేసర్ శిఖా పాండే టాప్-10లోకి దూసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 610 రేటింగ్ పాయింట్లతో భారత అమ్మాయి బౌలర్ల జాబితాలో పదో స్థానంలో నిలిచి
భారత మహిళల చేతిలో దక్షిణాఫ్రికా చిత్తులక్నో: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (30 బంతుల్లో 60; 7ఫోర్లు, 5 సిక్స్లు) వీరబాదుడుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చిత్తయింది. మంగళవారం మూడో టీ20లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో