మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
పొట్టి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్. ఓపెనర్ స్మృతి మంధానా పాకిస్థాన్తో జరగనున్న కీలక మ్యాచ్కు దూరం కానుంది. గ్రూప్ - బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆద�
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
ICC Women's ODI Team | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లకు చోటుదక్కింది. వారిలో స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్�
ఐసీసీ మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెటర్లు నలుగురు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్ల�
Indian Womens Team:మహిళల టీ20 ఆసియాకప్ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 8.3 ఓ
Womens IPL:మహిళల ఐపీఎల్(Women's IPL) టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. అయిదు జట్లతో తొలి ఎడిషన్ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టోర్నీలో మొత్తం 20 లీగ్ గేమ్స�
బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల వీరవిహారం తోడవడంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ హర్మన్, యస్తిక భాటియా అర�
పాకిస్థాన్పై భారత్ జయభేరి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత మహిళల జట్టు.. మలి పోరులో దాయాది పాకిస్థాన్ను చిత్తు కింద కొట్టింది. మొ�
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ కేవలం 99 పర�