హిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ డాషింగ్ ఓపెనర్ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. మరో ఓపెనర్ మేగ్ లానింగ్�
మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళా ప్రీమియర్ లీగ్ పటితో ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభ వేడుకల్ని బీసీసీఐ నిర్వహిం�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఐదు సీజన్లకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్గా ఉండనుది. 2027 జూలై వరకు టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా కొనసా�
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. బౌలింగ్
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో(డక్వర్త్ లూయ�
కీలకమైన మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. కారా ముర్రే ఓవర్లో సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ ప్రపంచకప్లో మంధానకు ఇది రెండో ఫిఫ్టీ. 15 ఓవర్లు ముగిసే సరికి టీమి