దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు స్టా ర్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంద న.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక్కో ర్యాంక్ కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్ప్రీత్ ఓ ర్యాంక్ కోల్పోయి ప్రస్తుతం ఆరో స్థానంలో నిలువగా.. వైస్ కెప్టెన్ స్మృతి మందన ఏడో ర్యాంక్కు చేరింది.
ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకిం గ్స్ విడుదల చేసింది. టీ20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ మూడో స్థానం దక్కించుకుంది.