INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ(64) దంచేసింది. స్మృతి మంధాన(2) విఫలమైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ బంగ్లాదేశ్ బౌలర్లను హడలెత్తించింది.
క్రికెట్ మైదానంలో పాకిస్థాన్ను చూడగానే చెలరేగిపోయే భారత్ మరోసారి దాయాదిపై పంజా విసిరింది. మహిళల ఆసియా కప్లో ఖతర్నాక్ బౌలింగ్తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్ విజయం అందు
INDW vs HKGW : ఆసియా కప్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. టాస్ టాస్ గెలుపొందిన హాంకాంగ్ చైనా జట్టు కెప్టెన్ నటాషా మైల్స్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
BCCI : ఆసియా క్రీడలు సమీపిస్తున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సంచలన నిర్ణయం తీసుకోనుంది. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు కోచ్, సహాయక సిబ్బందిని ఖరారు చేయనుంది బీసీసీఐ.
INDW vs THAW : మహిళల ఆసియాకప్ తొలి పోరులో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. పసికూన థాయ్లాండ్ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షఫాలీ వర్మ(64) అర్ధ శతకంతో చెలరేగగా.. టీ20ల్లో అరంగేట్రం ప్రతీకా రావల్(22) మెరిసింది.
Asian Games : ఆసియా క్రీడల ఆరంభానికి ముందే మౌలిక వసతులపై దుమారం రేగుతోంది. ఆటగాళ్ల సౌకర్యార్థం నిర్వాహకులు మెరుగైన చర్యలు తీసుకోకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు దారుణ వైఫల్యం అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై వేటు వేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిం�
Smriti Mandhana : లార్డ్స్లో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంలో భాగమైన స్మృతి మంధాన (Smriti Mandhana) రాబోయే రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
Women Cricket : క్రికెట్ మక్కా లార్డ్స్లో 142 ఏళ్లకు జరిగిన మొట్టమొదటి మహిళల టెస్టులో సంపూర్ణ అధిపత్యంతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలో వెనుదిరిగినందున.. ఐకైక టెస్టులో విజయంతో ఊరట చెందుతాం �
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ మిడిలార్డర్ను పడగొట్టి చరిత్రాత్మక విజయంతో సంబురాలు చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని మరిపించేలా.. 270 ప�
Lords Test : రెండో రోజే లార్డ్స్ టెస్టులో పట్టుబిగించిన భారత జట్టు(Team India) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యస్తికా భాటియా(113) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. స్మృతి మంధాన(70), రీచా ఘోష్(50 నాటౌట్)లు అర్ధ శతకాలతో భారీ స్కోరంది�
Yastika Bhatia : భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా(Yastika Bhatia) చిరస్మరణీయి శతకంతో జట్టుకు భారీ స్కోరందించింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ వికెట్ కీపర్, బ్యాటర్కు ఇదే మొదటి వంద కావడం విశేషం.
Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.