Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.
Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-25) నిప్పులు చెరిగింది. తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివరిచింది.
Lords Test : లార్డ్స్లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్కు క్రాంతి గౌడ్(1-4) ఆదిలోనే బ్రేకిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 285కు టీమిండియాను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్కి క్రాంతి ఊహించని షాకిచ్చింది.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్(58).. బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) అర్ధ శతకాలతో కదం తొక్కారు.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన (56 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది. అంతర్జాతీయంగా మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన.. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టీమిండియ
Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) రికార్డుల మోత మోగిస్తోంది. మూడు ఫార్మాట్లలో కలిపి మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన లార్డ్స్ టెస్టులో అర్ధ శతకంతో చెలరేగింది.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్లో సందడి చేశారు.
Pratika Rawal : మహిళల టీ20 ప్రపంచకప్లో నిరాశపరిచిన భారత జట్టు లార్డ్స్(Lords)లో చారిత్రాత్మక టెస్టుకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో ఏకైక టెస్టుకు దూరమైంది.
భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగి పేలవమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నా బీసీసీఐ మాత్రం మరోసారి ఆమెకే స�
Asian Games : వరల్డ్కప్లో జట్టును సెమీస్ చేర్చలేకపోయినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)నే కెప్టెన్గా కొనసాగిస్తూ 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.
Sophie Molineux : మహిళల టీ20 ప్రపంచకప్లో సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా పరీక్షకు సిద్ధమవుతోంది. కానీ, ఒత్తిడంతా భారత్పైనే ఉందని ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ (Sophie Molineux) అంటోంది.
Rohit Sharma : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 'పద్మ శ్రీ' అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా హిట్మ్యాన్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్పై భారీ విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ ఇండియాకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన గ్రూపు-1 లీగ్ పోరులో భారత్ 6 వికెట్ల త