Tri Nation Series : వన్డే వరల్డ్ కప్ ముందు భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక(Srilanka)ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో స్మృతి మంధాన (116) సూపర్ సెంచర
IND vs SL : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్(Tri Nation Series)లో జోరుమీదున్న భారత మహిళల జట్టుకు పెద్ద షాక్. వరుసగా రెండు విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన శ్రీలంక(Srilanka)
IND vs SA : ముక్కోణపు సిరీస్లో భారత అమ్మాయిలు జోరు చూపిస్తున్నారు. తొలి పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించింది.
ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ పేసర్ కాశ్వీ గౌతమ్కు జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈనెల 27 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు వన్డే సిరీస్లో ఆ�
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చిరస్మరణీయ విజయాన్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో భాగంగా తాము ఆడిన చివరి లీగ్ మ్యాచ్ను గుజరాత్ జెయింట్స్ ఓటమితో ముగించింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో ఆద్యంతం ఉత్కంఠగా జరిగ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌ�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో రసవత్తర పోరు అభిమానులను అలరించింది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ముంబై ఇండియన్స్�
IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తాచాటింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్లో మందన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 734 పాయింట్లత
భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది.