Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాను హడలెత్తించిన భారత మహిళల జట్టు శ్రీలంక (Srilanka)కు బయల్దేరింది. ఆసియా కప్ (Asia Cup 2024) కోసం హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)సేన మంగళవారం లంక విమానం ఎక్కేసింది.
శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియాకప్ టోర్నీ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్ఇండియాకు హర్మన్ప్రీత్కౌర్ కెప్టెన్గా స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్�
Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే.. భారత మహిళల జట్టు డిఫెండింగ్ చాంపియన్గా
ఆసియా కప్ (Asia Cup)లో ఆడనుంది. శ్రీలంక వేదికగా మరో 13 రోజుల్లో ఈ మెగా టోర్నీ షురూ కానుంది.
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తున్నది.
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా హర్మన్ప్రీత్ కౌర్ సేన పటిష్టమై�
Uma Chetry : భారత మహిళల క్రికెట్ జట్టులోకి కొత్త తార దూసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam) నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్గా ఉమా ఛెత్రి (Uma Chetry) చరిత్ర సృష్టించింది.
BCCI : భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే సొంత గడ్డపై మరో సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు ఫార్మాట్ల ఈ సిరీస్ కోసం శుక్రవారం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో విజయం. సిల్హెట్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 19 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలిచింది.
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ జెయింట్స్పై భారీ విజయంతో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals).. దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. రెండో ఫైనల్ బెర్తు క�
WPL 2024, MI vs DC | నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్ ఆడనుంది. నేటి మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ ఆశలు ఉండనున్నాయి. ఒకవేళ
WPL 2024, UP vs MI | ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ రాణించడంతో యూపీ వారియర్స్ ఎదుట మోస్తారు లక్ష్యాన్ని నిలిపింది. నటాలీ సీవర్, కెప్టెన్ హర్మన్ప�