గోల్డ్కోస్ట్: కష్టతరమైన లక్ష్యఛేదనలో బ్యాటర్లు తడబడటంతో ఆస్ట్రేలియాతో మూడో టీ20లోనూ భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి పోరులో భారత్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీ�
గోల్డ్కోస్ట్: టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. వన్డే సిరీస్ కోల్పోయి.. ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్.. �
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత యువ ఓపెనర్ స్మృతి మందనకు భారత మహిళల క్రికెట్ జట్టు పగ్గాలు అప్పగించడం మంచిదని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాదీ స్టార్ �
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా, ఇండియా వుమెన్ టీమ్స్ మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వాళ్ల సొంతగడ్డపై చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ఆడుతున�
క్వీన్స్లాండ్: క్రికెట్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి గురించి ఈ మధ్య చర్చలు తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ టీమ్తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్లో ఇండియన్ బ్యాటర్ పూనమ
భారత్ తొలి ఇన్నింగ్స్ 132/1.. ఆస్ట్రేలియాతో ఏకైక గులాబీ టెస్టుగోల్డ్కోస్ట్: స్టార్ ఓపెనర్ స్మృతి మందన (80 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్సర్) దంచి కొట్టడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు (డే అండ్ నైట్
భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్లోని
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నది. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించి�
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇండియన్ పేసర్ శిఖా పాండే టాప్-10లోకి దూసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 610 రేటింగ్ పాయింట్లతో భారత అమ్మాయి బౌలర్ల జాబితాలో పదో స్థానంలో నిలిచి
భారత మహిళల చేతిలో దక్షిణాఫ్రికా చిత్తులక్నో: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (30 బంతుల్లో 60; 7ఫోర్లు, 5 సిక్స్లు) వీరబాదుడుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చిత్తయింది. మంగళవారం మూడో టీ20లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో